Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుముఖ ప్రజ్జాశాలి శ్రీ రామోజీరావుాగారు అక్షరానికి సామాజిక బాధ్యత పెంచారు : పవన్ కళ్యాణ్

డీవీ
శనివారం, 8 జూన్ 2024 (09:21 IST)
Pawan kalyan
ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, పద్మవిభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, జనసే పార్టీ తరఫున ఆయనకు మృతి పట్ల నివాళి అర్పిస్తున్నాము అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
 
అస్వస్థతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని భావించాను. శ్రీ రామోజీరావుగారు ిక లేరనే వార్త ఆవేదన కలిగించింది. 
 
ఆయన స్థాపించిన ఈనాడు ప్రతిక భారతీయ ప్రతికా రంగంలో పెను సంచలనం. అక్షరానికి సామాజిక బాధ్యత వుందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలు వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు. ఆ వార్తలు ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తను నమ్మిన సిద్దాంతం ద్వారా ముందుకు వెళ్ళడంతో ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ

మిస్సింగ్ అమ్మాయిలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం : డిప్యూటీ సీఎం పవన్

ప్రజావాణికి మంచి రెస్పాన్స్.. దరఖాస్తుల వెల్లువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments