Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుముఖ ప్రజ్జాశాలి శ్రీ రామోజీరావుాగారు అక్షరానికి సామాజిక బాధ్యత పెంచారు : పవన్ కళ్యాణ్

డీవీ
శనివారం, 8 జూన్ 2024 (09:21 IST)
Pawan kalyan
ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, పద్మవిభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, జనసే పార్టీ తరఫున ఆయనకు మృతి పట్ల నివాళి అర్పిస్తున్నాము అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
 
అస్వస్థతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని భావించాను. శ్రీ రామోజీరావుగారు ిక లేరనే వార్త ఆవేదన కలిగించింది. 
 
ఆయన స్థాపించిన ఈనాడు ప్రతిక భారతీయ ప్రతికా రంగంలో పెను సంచలనం. అక్షరానికి సామాజిక బాధ్యత వుందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలు వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు. ఆ వార్తలు ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తను నమ్మిన సిద్దాంతం ద్వారా ముందుకు వెళ్ళడంతో ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments