Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్.. ఏప్రిల్ 15వరకు నో రిలీజ్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (18:18 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా మార్చి 29న విడుదల కావాల్సి వుండగా, హైకోర్టు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. 
 
ఈ చిత్రాన్ని 15వ తేదీ వరకు సినిమా థియేటర్లతో పాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించడం కనిపించడంతో.. ఈ చిత్రం విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ... పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమాను ప్రదర్శించకూడదంటూ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎన్నికలయ్యాకైనా ఈ సినిమాను విడుదల చేయాలని వర్మ హైకోర్టును కోరుతారో లేకుంటే ఎన్నికల ఫలితాల వరకు ఈ చిత్రాన్ని ఆపేసేందుకు టీడీపీ నేతలు పట్టబుడుతారో తెలియాలంటే.. వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments