Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది : చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (18:54 IST)
chiru-raj
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా  కెరీర్  తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన  బాణీలు, నా చిత్రాల  విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు  మరింత  చేరువ  చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి  తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చిరంజీవి ట్విటర్ లో పేర్కొన్నారు. 
 
అదే విధంగా సంగీత దర్శకులు రాజ్  మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు : పోసాని కృష్ణ మురళి అన్నారు.  నిర్మాత ఎస్.కె. ఎన్ స్పందిస్తూ,   రాజ్ మృతి వినడానికి గుండె పగిలిపోతుంది. నా ప్రియమైన మరియు ఇష్టమైన సంగీత దర్శక ద్వయం. వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని చాలా ప్రయత్నించా. రాజ్  కొన్ని రోజుల క్రితం మా బేబీ సినిమా టీమ్‌ను ఆశీర్వదించాడు. ఆ రోజు రాజ్ & కోటి ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పడు రాజ్ లేడంటే షాక్ అనిపించింది. అన్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments