Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియాపై 'వల్గర్‌ ఆంటీ' ట్రోల్స్: అతని ఇంట్లో పరిస్థితులు బాలేదేమో..?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:59 IST)
రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా జంట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు. ఫన్నీగా.. రొమాంటిక్‌గా ఎప్పటికప్పుడు ఈ జంట వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. చాలావరకూ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. వారి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వగా కొందరు నెటిజన్లు 'వల్గర్‌ ఆంటీ' అంటూ ట్రోల్‌ చేశారు.
 
గతంలో నటి ప్రీతి జింటాని రితేశ్‌ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. ఇంటికి వెళ్లిన తర్వాత జెనీలియా కోపంతో భర్తను కొడుతున్నట్లు, ఆయన వద్దు అని వేడుకుంటున్నట్లు ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. 
 
ఈ వీడియో కింద ఎంతో మంది కామెంట్లు చేశారు. ఓ నెటిజన్‌ 'సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ. ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌. ఇది నీ ముఖానికి సెట్‌ అవ్వదు' అని కామెంట్‌ పెట్టాడు. దీనిని ఓ షోకు వెళ్లిన రితేశ్-జెన్నీ దంపతులకు చదివి వినిపించారు. 
 
దానిపై స్పందించిన జెనీలియా 'అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను' అంటూ ఘాటుగా స్పందించింది. జెనీలియా చూడడానికి క్యూట్‌గా ఉంటుంది కానీ.. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments