Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్నినానితో సినీ నిర్మాతల భేటీ: జనసేనాని ఎలా స్పందిస్తారో?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:27 IST)
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్‌ తీసుకు వస్తున్న ఆన్‌ లైన్‌ టికెట్‌ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు కూడా ఏపీ మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. అయితే… ఈ నేపథ్యంలో మచిలీపట్నం లో ఏపీ మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్‌ రాజు భేటీ అయ్యారు.
 
నిర్మాత దిల్‌ రాజ్‌‌తో పాటు…. పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం అందుతోంది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం, సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు చేస్తున్నారు టాలీవుడ్‌ ప్రముఖులు.

ఏపీ ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో దిల్‌ రాజు, మరియు పేర్ని నాని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే…దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments