Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్నినానితో సినీ నిర్మాతల భేటీ: జనసేనాని ఎలా స్పందిస్తారో?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:27 IST)
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్‌ తీసుకు వస్తున్న ఆన్‌ లైన్‌ టికెట్‌ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు కూడా ఏపీ మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. అయితే… ఈ నేపథ్యంలో మచిలీపట్నం లో ఏపీ మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్‌ రాజు భేటీ అయ్యారు.
 
నిర్మాత దిల్‌ రాజ్‌‌తో పాటు…. పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం అందుతోంది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం, సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు చేస్తున్నారు టాలీవుడ్‌ ప్రముఖులు.

ఏపీ ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో దిల్‌ రాజు, మరియు పేర్ని నాని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే…దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

Air India crash: మృతులకు కోటి రూపాయల నష్టపరిహారం.. 11A సీటులో వ్యక్తికి ఏమైంది?

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments