Webdunia - Bharat's app for daily news and videos

Install App

శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్- ఆవకాయ ఎర్రగా వుందని ముఖానికి?

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచై

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:20 IST)
నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచైతన్య తన గురించి తాను చెబుతున్నట్లు సినిమా ట్రైలర్ మొదలైంది. 
 
ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయల్‌ల మధ్య చైతూ నలిగిపోతాడని ట్రైలర్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పృథ్వీ, వెన్నెల కిశోర్‌ల పాత్రలకు కూడా స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి గానీ.. ఎర్రగా ఉంది కదా అని ముఖానికి పూసుకోకూడదు అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ అదిరింది. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

రైలు ప్రయాణికుడిపై దాడి ఘటన : బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments