Webdunia - Bharat's app for daily news and videos

Install App

శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్- ఆవకాయ ఎర్రగా వుందని ముఖానికి?

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచై

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:20 IST)
నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయల్ హీరో హీరోయిన్లుగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్లో అను, చైతూ, రమ్య లుక్స్ అదిరిపోయాయి. నాగచైతన్య తన గురించి తాను చెబుతున్నట్లు సినిమా ట్రైలర్ మొదలైంది. 
 
ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయల్‌ల మధ్య చైతూ నలిగిపోతాడని ట్రైలర్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పృథ్వీ, వెన్నెల కిశోర్‌ల పాత్రలకు కూడా స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి గానీ.. ఎర్రగా ఉంది కదా అని ముఖానికి పూసుకోకూడదు అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ అదిరింది. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments