Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

చిత్రాసేన్
గురువారం, 23 అక్టోబరు 2025 (12:14 IST)
Seemantham celebrations done for Upasana on megha family
మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో దీపావళినాడు వేడుక జరిగింది. ఉపాసనకు గంధం పూసి దీపంతో మెగా మహిళలు హారతి పడుతూ పాటులు పాడారు. ఉపాసన సీమంతం వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో నాగార్జున, అమల, పవన్ కళ్యాణ్ భార్య, నాగబాబు కుటుంబం, ఉపాసన తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉపాసన తండ్రి చిరంజీవికి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అందజేశారు. 
 
రామ్ చరణ్, ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ వారిని ఆశీర్వదించేందుకు తరలివచ్చారు. ఈ దీపావళి పర్వదినాన తమ ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యింది.. ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయి. కుటుంబసభ్యులు ఆశీస్సులతో వారు పరవశించిపోయారు. 
 
దీనికి సంబంధించిన  వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో పంచుకుతంది. మెగా ఫ్యామిలీ సభ్యులు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశీర్వదించారు. మరోసారి తండ్రి కాబోతున్న చరణ్ ను నీహారిక తోపాటు పలువురు హ్రుదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

శబరిమల ఆలయం బంగారం కేసు.. టీడీబీ అధికారిని అరెస్ట్ చేసిన సిట్

జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చేనా?

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments