Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరబ్‌ రాజ్ జైన్ తండ్రి అయ్యాడు.. రిధిమాకు కవలలు పుట్టారు.. ఓ పాప.. ఓ బాబు...

''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. 2013లో ''మహాభారత్'' సీరియల్‌లో

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:23 IST)
''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

2013లో ''మహాభారత్'' సీరియల్‌లో శ్రీకృష్ణుని పాత్రతో అలరించిన సౌరభ్ తరువాత పలు పౌరాణిక పాత్రలను పోషించారు. 2010లో సౌరభ్.. రిధిమాను వివాహం చేసుకున్నారు.
 
కాగా మహాభారతం టీవీ సీరియల్ ద్వారా కృష్ణుడిగా అందరికీ చేరువైన సౌరబ్.. అక్కినేని నాగార్జున- కె రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందిన ఓం నమో వేంకటేశాయలో బాలాజీగా నటనాపరంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments