Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరబ్‌ రాజ్ జైన్ తండ్రి అయ్యాడు.. రిధిమాకు కవలలు పుట్టారు.. ఓ పాప.. ఓ బాబు...

''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. 2013లో ''మహాభారత్'' సీరియల్‌లో

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:23 IST)
''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

2013లో ''మహాభారత్'' సీరియల్‌లో శ్రీకృష్ణుని పాత్రతో అలరించిన సౌరభ్ తరువాత పలు పౌరాణిక పాత్రలను పోషించారు. 2010లో సౌరభ్.. రిధిమాను వివాహం చేసుకున్నారు.
 
కాగా మహాభారతం టీవీ సీరియల్ ద్వారా కృష్ణుడిగా అందరికీ చేరువైన సౌరబ్.. అక్కినేని నాగార్జున- కె రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందిన ఓం నమో వేంకటేశాయలో బాలాజీగా నటనాపరంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments