Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ "సర్కారు వారి పాట"కు యూఏ సర్టిఫికేట్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (16:14 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు కొత్త చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. మొత్తం 162 నిమిషాల 25 సెకన్ల రన్నింగ్ సమయం. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ  చిత్రంలోని పాటలకు ఇప్పటికే విశేష స్పందన వచ్చింది. ఎస్. థమన్ సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments