Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టూడెంట్‌గా, సీఈవోగా, రైతుగా ఓవర్.. ఆర్మీ మేజర్‌గా టాలీవుడ్ ప్రిన్స్

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (15:15 IST)
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా మహేష్ బాబు నటించే 26వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.


సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ సరసమ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ప్రముఖ నటుడు జగపతి బాబు ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. అయితే లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ చిత్రంలో ఈ పాత్ర కీలకంగా ఉండనుందట. 
 
ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా నటించనున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయం అని చిత్ర యూనిట్ అంటోంది. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మానికి రాఘ‌వేంద్ర రావు, దిల్ రాజు, అనీల్ సుంక‌ర‌, జెమిని కిర‌ణ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments