Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ సాంగ్ చేసినందుకు థ్రిల్లింగ్‌గా ఉంది.. ఇది ఓ మ్యాడ్‌నెస్ : సమంత

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (16:38 IST)
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు కె.సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "పుష్ప". ఈ నెల 17వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే, ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. ఈ పాటకు అద్భుతమైన స్పందనతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సమంత ఈ పాటపై స్పందించారు. ఈ పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఇది ఓ మ్యాడ్‌నెస్ అని తెలిపింది. అలాగే, తన ట్విటర్ ఖాతాలో ఈ పాటపై వస్తున్న ఫన్నీ పాటలను కూడా ఆమె షేర్ చేశారు.
 
పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా "ఊ అంటావా.. ఊహూ అంటావా మావా" అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందంటూ ఓ విద్యార్థి అంటున్నట్లు ఆ వీడియోలో వుండటం గమనార్హం. 
 
అంతేకాకుండా, ఈ సినిమాలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రత్యేక సాంగ్ తనకు ఓ సవాలుగా అనిపించిందని చెప్పారు. ఆ పాటలో అల్లు అర్జున్‌కు సమానంగా స్టెప్పులు వేయడం చాలా ఉత్సాహంగా అనిపించిందని సమంత వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments