Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గాడ్సే' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చిరంజీవి.. మైండ్ గేమ్ తరహాలో కథ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (16:04 IST)
సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం "గాడ్సే". ఈ చిత్రం టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గోపి దర్శకత్వం వహించారు. ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత సి.కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఇందులో 'గాడ్సే' పాత్రలో ఉండే హీరో కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా చూపించారు. 'గాడ్సే' ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? 'గాడ్సే' అసలు పేరు ఏమిటి? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి? అంటూ ఐశ్వర్య లక్ష్మి విచారణ అధికారి హోదాలో ప్రశ్నిస్తుంది. 
 
"సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయిరా? ఎందుకంటే మీరంతా సేవల పేరుతో ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారు?" అంటూ సత్యదేవ్ చెబుతున్న డైలాగ్  చాలా బాగా వుంది. కాగా, ఈ చిత్రంలో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మిలు హీరో, హీరోయిన్లుగా నటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments