Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు.. ఉత్త‌మ న‌టుడిగా ప్రిన్స్

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:01 IST)
సాక్షి ఎక్స‌లెన్స్ అవార్డ్స్ ఫంక్ష‌న్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమాలో హీరోగా న‌టించిన మ‌హేష్ బాబు ఉత్త‌మ న‌టుడిగా అవార్డును ద‌క్కించుకున్నారు. 
 
అదేవిధంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వంశీ పైడిప‌ల్లి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డును అందుకున్నారు. 2019లో విడుద‌లైన ఈ సినిమాకు ఉత్త‌మ చిత్రంగా కూడా అవార్డు ద‌క్కింది.
 
అదే విధంగా దిల్ రాజు ఈ సినిమాకు అవార్డును అందుకున్నారు. ఇక అవార్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేశ్ బాబు సంద‌డి చేశారు. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట‌ సినిమా షూటింగ్ లో ఉండ‌టంతో అదే లుక్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. 
 
ఇదిలా ఉండ‌గా స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments