మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు.. ఉత్త‌మ న‌టుడిగా ప్రిన్స్

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:01 IST)
సాక్షి ఎక్స‌లెన్స్ అవార్డ్స్ ఫంక్ష‌న్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమాలో హీరోగా న‌టించిన మ‌హేష్ బాబు ఉత్త‌మ న‌టుడిగా అవార్డును ద‌క్కించుకున్నారు. 
 
అదేవిధంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వంశీ పైడిప‌ల్లి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డును అందుకున్నారు. 2019లో విడుద‌లైన ఈ సినిమాకు ఉత్త‌మ చిత్రంగా కూడా అవార్డు ద‌క్కింది.
 
అదే విధంగా దిల్ రాజు ఈ సినిమాకు అవార్డును అందుకున్నారు. ఇక అవార్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేశ్ బాబు సంద‌డి చేశారు. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట‌ సినిమా షూటింగ్ లో ఉండ‌టంతో అదే లుక్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. 
 
ఇదిలా ఉండ‌గా స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments