Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తలదించుకుని వెళ్ళిపోయిన సామ్, ఏమైంది..?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:22 IST)
నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో సామ్ ప్రత్యక్షమైంది. ఒంటరిగానే ఆమె తిరుమలకు చేరుకుంది. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారిని సమంత దర్సించుకున్నారు. 
 
అయితే నాగచైతన్య విషయంపై మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె తలదించుకుని వెళ్ళిపోయారు. ఆలయం ముందు నుంచి కారు ఎక్కేంత వరకు చాలామంది అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు సామ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. 
 
అయితే ఏమాత్రం మీడియాతో మాట్లాడకుండా అభిమానులకు అభివాదం చేయకుండా తలదించుకునే వెళ్ళారు. సామ్ సామ్ అంటూ అందరూ పిలిచినా కూడా ఆమె పట్టించుకోలేదు. కెమెరాల ముందు చేతులు ఊపుతూ మాట్లాడనంటూ సైగ చేసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోయారు.
 
సమంత తిరుమలలో కనబడగానే విడాకులు తీసుకోవడానికి స్వామి ఆశీర్వాదం కోసం వచ్చిందా అంటూ భక్తులు మాట్లాడుకున్నారు. అయితే సమంతతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆ మాటలు వింటూనే తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments