Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తలదించుకుని వెళ్ళిపోయిన సామ్, ఏమైంది..?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:22 IST)
నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో సామ్ ప్రత్యక్షమైంది. ఒంటరిగానే ఆమె తిరుమలకు చేరుకుంది. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారిని సమంత దర్సించుకున్నారు. 
 
అయితే నాగచైతన్య విషయంపై మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె తలదించుకుని వెళ్ళిపోయారు. ఆలయం ముందు నుంచి కారు ఎక్కేంత వరకు చాలామంది అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు సామ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. 
 
అయితే ఏమాత్రం మీడియాతో మాట్లాడకుండా అభిమానులకు అభివాదం చేయకుండా తలదించుకునే వెళ్ళారు. సామ్ సామ్ అంటూ అందరూ పిలిచినా కూడా ఆమె పట్టించుకోలేదు. కెమెరాల ముందు చేతులు ఊపుతూ మాట్లాడనంటూ సైగ చేసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోయారు.
 
సమంత తిరుమలలో కనబడగానే విడాకులు తీసుకోవడానికి స్వామి ఆశీర్వాదం కోసం వచ్చిందా అంటూ భక్తులు మాట్లాడుకున్నారు. అయితే సమంతతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆ మాటలు వింటూనే తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments