Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రౌడీ బేబీ'' పాటకు ఫిదా అయిపోయారు..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (18:31 IST)
''ఫిదా'' సినిమాతో ప్ర‌కంప‌న‌లు పుట్టించిన సాయి ప‌ల్ల‌వి వచ్చిందే సాంగ్‌తో యూట్యూబ్‌లో రికార్డులు నెల‌కొల్పింది. ఏకంగా 182 మిలియన్ వ్యూస్‌ సంపాదించి దక్షిణాదిన అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా రికార్డు సృష్టించింది. ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ హీరో ధనుష్ ''కొలవరి'" సాంగ్ 175 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. 
 
అయితే సాయిపల్లవి తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ''మారి 2". ఈ చిత్రంలోని రౌడీ బేబీ పాట తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ను రాబట్టింది. తాజాగా ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ సాయి పల్లవి ''వచ్చిందే'' సాంగ్‌పై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 183 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో.. దక్షిణాదిన యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా ఇది నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments