Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ సరసన బాలీవుడ్ భామ.. ఎన్టీఆర్ సరసన.. హాలీవుడ్ ముద్దుగుమ్మ

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (18:11 IST)
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన అలియా భట్ నటించనుందని టాక్ వస్తోంది. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇక ఎన్టీఆర్ సరసనైతే.. హాలీవుడ్ నటి కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. 
 
కథ ప్రకారం హాలీవుడ్‌ భామ అయితేనే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నారు. అలాగే రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఈ చిత్రంలో బాహుబలి స్టార్‌ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు ప్రభాస్‌ను కూడా ఒకే ఫ్రేమ్‌లోచూపించేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments