Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు చెల్లిగా సాయి పల్లవి పేరు ఖరారు!!

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (17:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుంటే, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం తర్వాత తమిళ చిత్రం "వేదాళం" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. అలాగే, మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో చిరంజీవి ఈ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా షురూ అయిన‌ట్టు స‌మాచారం‌.
 
సీరియ‌స్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో రానుంది. ఇందులో హీరో చెల్లి పాత్ర అత్యంత కీలకం. దీంతో సాయి పల్లవి పేరును ఖరారు చేశారు. కాగా, సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతిత‌క్కువ కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశం కొట్టేసింది సాయిప‌ల్ల‌వి.
 
కాగా, ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments