Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు చెల్లిగా సాయి పల్లవి పేరు ఖరారు!!

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (17:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుంటే, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం తర్వాత తమిళ చిత్రం "వేదాళం" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. అలాగే, మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో చిరంజీవి ఈ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా షురూ అయిన‌ట్టు స‌మాచారం‌.
 
సీరియ‌స్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో రానుంది. ఇందులో హీరో చెల్లి పాత్ర అత్యంత కీలకం. దీంతో సాయి పల్లవి పేరును ఖరారు చేశారు. కాగా, సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతిత‌క్కువ కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశం కొట్టేసింది సాయిప‌ల్ల‌వి.
 
కాగా, ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments