Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ అంటే హడలిపోతున్న హీరోలు

తెలుగు సినీ ప్రేక్షకులను "ఫిదా" చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (10:28 IST)
తెలుగు సినీ ప్రేక్షకులను "ఫిదా" చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు. 
 
సాధారణంగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఈ సూత్రాన్ని మాత్రం ఈ అమ్మడు మరిచిపోయినట్టుంది. అందుకే పొగరు తలకెక్కింది. తన తీరుతో చిత్రబృందాన్ని తెగ విసిగించేస్తోందట. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ఒకటికాగా, ఎంసీఏ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోని టెక్నీషియన్స్, హీరోల ఓపికను పరీక్షిస్తోందట ఈ ముద్దుగుమ్మ.
 
నాగశౌర్య చిత్రం కోసం హీరోతో సహా చిత్ర యూనిట్ అంతా ఉదయం 9:30కి వచ్చి షూటింగ్ స్పాట్‌లో కూర్చుంటే ఈ అమ్మడు మాత్రం తనకు ఇష్టమొచ్చిన 11 లేదా 12 గంటలకో వస్తోందట. సాయి పల్లవి తీరు కారణంగా నాగశౌర్య ఈ ప్రాజెక్ట్‌నే వదులుకునేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. దర్శకులు చెప్పినప్పటికీ ఈ అమ్మడు వైఖరిలో మాత్రం మార్పురావడం లేదట. దీంతో దర్శక నిర్మాతల నుంచి హీరోలు సైతం విసిగిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments