Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా న‌ర‌సింహారెడ్డి, సాహో, అల్లూరి ఒకే చోట క‌లిస్తే...?

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (13:14 IST)
తెలుగు ప్రజలు గర్వించేలా రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సాహో, సైరా నరసింహా రెడ్డి సినిమాలపై అభిమానుల అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక రెండు సినిమాల్లో నటించిన స్టార్స్ పక్కపక్కనే కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. 
 
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కలిసున్న ఫొటో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది.రీసెంట్‌గా బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లిన సైరా యూనిట్ అక్కడ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసింది. ఇక ప్రభాస్ కూడా సాహో సినిమా ప్రమోషన్‌లో భాగంగా రోజు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 
 
అనుకోని విధంగా ప్రభాస్ మెగాస్టార్‌ని అలాగే రామ్ చరణ్‌ని కలిసి టీజర్ చాలా బావుందని శుభాకాంక్షలు తెలియజేశారు. సాహో సినిమా ఈ నెల 30న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే సైరా అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్మలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

మణిరత్నం సోదరుడు చనిపోయిన 22 యేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments