'సాహో' చిత్రం సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఎంత వసూలు కావాలో తెలుసా?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (18:43 IST)
బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' మరో నాలుగు రోజుల్లో థియేటర్‌లలోకి రాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. 
 
గతేడాది సౌత్ నుంచి భారీ క్రేజ్‌తో రజనీ నటించిన 2.0 సినిమా రిలీజైంది. అయితే కొంత డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు ఆ రేంజ్ క్రేజ్‌తోనే ఇప్పుడు సాహో చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం దాదాపు రూ. 320 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం అందుతుంది.  
 
దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.350 కోట్ల వరకు షేర్ రావాలి. అలా వస్తేనే సినిమా సేఫ్‌ జోన్‌లోకి వెళ్తుంది. బాహుబలి సినిమాల మాదిరి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే.. సినిమాకు లాభాలు రావడం పెద్ద విషయమేమీ కాదు.  ఒకవేళ ప్రతికూలంగా టాక్ వస్తేనే ఎలా అన్నది ఆలోచించాలి. 
 
ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెన్సార్ రిపోర్ట్‌ల ప్రకారం సినిమా అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్ట్ 30వ తేదీ వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం 334 మంది మృతి, 370మంది గల్లంతు

ప్రియుడితో భార్య ఫోటో... చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్న భర్త.. ఎక్కడ?

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments