Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ట్రిబుల్ "ఆర్"

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:44 IST)
ఈ నెల25వ తేదీన "ఆర్ఆర్ఆర్" చిత్రం విడుదలకానుంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా, ట్రిబుల్ ఆర్‌లు కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళిలు తెరాస ఎంపీ సంతోష్‍‌తో కలిసి ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా ఆ ముగ్గురికి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో వారి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించాలని కూడా తెరాస ఎంపీ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments