Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఆవిష్క‌రించ‌నున్న నేతాజీ గ్రంథ సమీక్ష

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (18:50 IST)
Netaji Grandha sameeksha
నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈయ‌న‌పై దేశంలో ప‌లు భాష‌ల్లో క‌థ‌లుగా పుస్త‌కాలుగా వ‌చ్చాయి.
 
తెలుగులో శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి `నేతాజీ గ్రంథ సమీక్ష`ర‌చించారు. ఇందులో ఆయ‌న సైన్యాన్ని ప్రారంభించ‌డం నుంచి దేశంకోసం ఏవిధంగా పోరాడాడు. వివిద దేశాల అధ్య‌క్షుల‌ను ఎలా క‌లిశాడు వంటివి తెలియ‌జేస్తున్నారు. ఈ గ్రంథ స‌మీక్ష ఆవిష్క‌రణ‌ను లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నిర్వహిస్తోంది. దీనిని  పవన్ కళ్యాణ్ ఆవిష్క‌రించ‌నున్నారు. 24వ తేదీ గురువారం సాయంత్రం 6 గం.కు శిల్పకళా వేదిక, మాదాపూర్ నందు నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పుస్త‌కంపై దేశంలోని ప‌రిస్థితుల‌పై మాట్లాడ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments