Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఆవిష్క‌రించ‌నున్న నేతాజీ గ్రంథ సమీక్ష

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (18:50 IST)
Netaji Grandha sameeksha
నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈయ‌న‌పై దేశంలో ప‌లు భాష‌ల్లో క‌థ‌లుగా పుస్త‌కాలుగా వ‌చ్చాయి.
 
తెలుగులో శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి `నేతాజీ గ్రంథ సమీక్ష`ర‌చించారు. ఇందులో ఆయ‌న సైన్యాన్ని ప్రారంభించ‌డం నుంచి దేశంకోసం ఏవిధంగా పోరాడాడు. వివిద దేశాల అధ్య‌క్షుల‌ను ఎలా క‌లిశాడు వంటివి తెలియ‌జేస్తున్నారు. ఈ గ్రంథ స‌మీక్ష ఆవిష్క‌రణ‌ను లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నిర్వహిస్తోంది. దీనిని  పవన్ కళ్యాణ్ ఆవిష్క‌రించ‌నున్నారు. 24వ తేదీ గురువారం సాయంత్రం 6 గం.కు శిల్పకళా వేదిక, మాదాపూర్ నందు నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పుస్త‌కంపై దేశంలోని ప‌రిస్థితుల‌పై మాట్లాడ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments