Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆర్ఆర్ఆర్'' నుంచి డైసీ అవుట్.. జక్కన్న టీమ్ ప్రకటన

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (12:57 IST)
దర్శకధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్ఆర్ఆర్''. రామ్ చరణ్ సరసన అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్జర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటించడం లేదని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. 
 
కాగా మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో.. రామ్ చరణ్‌కు గాయం కావడంతో మూడు వారాల పాటు షూటింగ్‌ను పోస్ట్ పోన్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నామని ట్రిపుల్ ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments