Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న రమ్యా నంబీశన్!

Webdunia
శనివారం, 31 జులై 2021 (13:41 IST)
Ramya Nambeesan
కోలీవుడ్ హీరోయిన్ రమ్యా నంబీశన్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోంది. యంగ్ హీరో ఆది అథ్లెటిక్‌గా నటించిన తాజా చిత్రం 'క్లాప్‌'. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత బి.కార్తికేయన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. పృథ్వీ ఆదిత్య కథను సమకూర్చి దర్శకత్వం వహించారు.
 
తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రంలో ఆకాంక్షా సింగ్‌, క్రిష్‌ కురుప్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌, మైమ్‌ గోపి, మునిష్కాంత్‌ తదతరులు నటించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు. ఈ చిత్రం ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్స్‌ సొంతం చేసుకుంది.
 
దీనిపై 'క్లాప్‌' చిత్ర నిర్మాత బి.కార్తికేయన్‌ మాట్లాడుతూ.. లహరి మ్యూజిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి పనిచేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ సొంతం చేసుకునే ప్రతి ఒక్క చిత్రం ఆడియోకు మంచి పబ్లిసిటీ కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. 
 
లహరి మ్యూజక్స్‌ సంస్థపై సినీ ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ సంస్థ 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీఎఫ్‌ చాప్టర్‌-2' వంటి చిత్రాల ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకుంది. అలాంటి సంస్థకు మా చిత్రం ఆడియో రైట్స్‌ను అప్పగించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments