Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి కాజల్ ... తనయుడుకి రష్మిక (Video)

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్ నిర్మిస్తున్నారు. పైగా, ఈ చిత్రంలో చెర్రీ విద్యార్థి సంఘ నేతగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అతనికి జోడీగా కుర్ర హీరోయిన్ రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. అలాగే, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, ఈ చిత్ర కథానుసారం చెర్రీ కనిపించేది కొద్ది సమయమే అయినప్పటికీ.. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. అందుకే ఆయన సరసన తొలుత బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేరును పరిశీలించారు. 
 
కానీ, ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అందుకే రష్మికను సంప్రదించినట్టు సమాచారం. కాగా, రష్మిక నటించే పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే యేడాది మార్చిలో జరుగనుందట. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments