Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి కాజల్ ... తనయుడుకి రష్మిక (Video)

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్ నిర్మిస్తున్నారు. పైగా, ఈ చిత్రంలో చెర్రీ విద్యార్థి సంఘ నేతగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అతనికి జోడీగా కుర్ర హీరోయిన్ రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. అలాగే, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, ఈ చిత్ర కథానుసారం చెర్రీ కనిపించేది కొద్ది సమయమే అయినప్పటికీ.. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. అందుకే ఆయన సరసన తొలుత బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేరును పరిశీలించారు. 
 
కానీ, ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అందుకే రష్మికను సంప్రదించినట్టు సమాచారం. కాగా, రష్మిక నటించే పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే యేడాది మార్చిలో జరుగనుందట. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments