Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ కంటే ఎక్కువ పారితోషికం అడిగిన రష్మిక మందన..?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (11:48 IST)
ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన. ఆ తరువాత గీతగోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించికుంది. చాలా తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో రష్మిక ఒకరు. వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది. ఈ కారణంగానే ఈ అమ్మడు కాస్త కేర్ లెస్‌‌‌‌గా వ్యవహరిస్తోందనీ, పారితోషికం కూడా బాగా పెంచేసిందనే ప్రచారం ఈ మధ్య బాగానే జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది కూడా.
 
మళ్లీ ఇప్పుడు అదే రూమర్ షికారు చేస్తోంది. ఇటీవల చైతూకి జోడీగా చేయమని అడిగితే, ఆయనకంటే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ప్రచారం జోరుగా చక్కర్లు కొడుతోంది. 'మజిలీ' తరువాత చైతూ ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. పూజా హెగ్డే వంటి హీరోయిన్‌‌‌కే అందులో సగం ఇస్తున్నారు. అందువలన ఆయనకంటే ఎక్కువ పారితోషికం ఇవ్వలేం అని అన్నారట. కాని అందులో ఎలాంటి నిజం లేదని ఆమె సన్నిహితుల చెప్పుకొచ్చారు. చైతూ కంటే ఎక్కువ పారితోషికాన్ని రష్మిక అడిగే అవకాశం లేదనీ, ఇదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమనేది సన్నిహితుల మాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments