Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు 24 గంటలూ నిద్రలేదు.. అందుకే పొగరుగా.. రష్మీ గౌతమ్

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (09:16 IST)
జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు కొట్టేసిన రష్మీ గౌతమ్.. ప్రస్తుతం అభిమానులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మేరకు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చింది. తాజాగా ఎయిర్ పోర్టులో రష్మీ దురుసుగా ప్రవర్తించిందని.. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు రష్మీ ఘాటుగా సమాధానమిచ్చింది. 
 
తనకు 24 గంటలు నిద్రలేదని.. మూడు విమానాలు మారి అసలే నీరసంగా, అలసిపోతే అలాగే ప్రవర్తించాల్సి వుంటుంది. అందుకే పొగరుగా, దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. అయినా తన కెరీర్‌ బాగుంటుంది.. అంటూ ఆ ఫ్యాన్‌కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది.. రష్మీ. 
 
అంతేగాకుండా తాను సౌమ్యంగా వుండాలని, పద్ధతిగా వుండాలని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కాగా ఇటీవల ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు రష్మీ సౌమ్యంగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

New Political Party: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. కొత్త పార్టీ పెట్టేదెవరంటే?

కన్నకూతురినే కిడ్నాప్ చేసారు.. కళ్లలో కారం కొట్టి ఎత్తుకెళ్లారు..

పెళ్లై 3 నెలలే, శోభనం రోజున తుస్‌మన్న భర్త: భార్య రూ. 2 కోట్లు డిమాండ్

Pawan Kalyan: ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన.. చర్చలకు సిద్ధమని పవన్ ప్రకటన

విజయవాడ భవానీపురంలో మహిళ పీక కోసిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments