Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల నిండా మల్లెపూలు పెట్టుకుని ఎదురుచూస్తున్న రాశీఖన్నా...

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (16:40 IST)
రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఒక్కసారిగా వెండితెరపై వెలిగిన హీరోయిన్.  ఆ తర్వాత వరుస టాలీవుడ్ ఆఫర్లతో తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నదీ బ్యూటీ. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరిలా ఇంట్లో కూర్చోకుండా వరసగా ఫోటో షూట్లు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటోంది.
ఇటీవల ఆమె చీర కట్టుతో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోమారు చీరకట్టుతో, తల నిండా మల్లెపూలు పెట్టుకుని గోడకు ఆనుకుని నిలుచుని ఎదురుచూస్తున్నట్లు, బొట్టు పెట్టుకుంటూ దిగిన ఫోటోలను షేర్ చేసింది. వాటితో పాటు ఇలా కామెంట్ కూడా పెట్టింది అందాల రాశీఖన్నా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments