Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల నిండా మల్లెపూలు పెట్టుకుని ఎదురుచూస్తున్న రాశీఖన్నా...

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (16:40 IST)
రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఒక్కసారిగా వెండితెరపై వెలిగిన హీరోయిన్.  ఆ తర్వాత వరుస టాలీవుడ్ ఆఫర్లతో తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నదీ బ్యూటీ. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరిలా ఇంట్లో కూర్చోకుండా వరసగా ఫోటో షూట్లు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటోంది.
ఇటీవల ఆమె చీర కట్టుతో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోమారు చీరకట్టుతో, తల నిండా మల్లెపూలు పెట్టుకుని గోడకు ఆనుకుని నిలుచుని ఎదురుచూస్తున్నట్లు, బొట్టు పెట్టుకుంటూ దిగిన ఫోటోలను షేర్ చేసింది. వాటితో పాటు ఇలా కామెంట్ కూడా పెట్టింది అందాల రాశీఖన్నా.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments