Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీ.. సిటీ న్యూరో సెంటర్ ప్రకటన

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (16:31 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్‌కు ప్లాస్మా థెరపీతో చికిత్స చేస్తున్నట్టు ఆయనకు వైద్యం చేస్తున్న సినీ న్యూరో సెంటర్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 
 
కరోనా వైరస్ బారినపడిన రాజశేఖర్‌ను హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సిటీ న్యూరో సెంటర్ వర్గాలు హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశాయి. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ బులెటిన్‌లో రాజశేఖర్ ఆరోగ్య వివరాలు తెలిపారు.
 
నటుడు రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ, సైటోసార్బ్ థెరపీ ఇస్తున్నామని వివరించారు. రాజశేఖర్‌ను తమ వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని డాక్టర్ రత్నకిశోర్ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments