Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగనంత ఇస్తే కుర్ర హీరోలతోనూ సై అంటున్న 'జిగేల్ రాణి'

"రంగస్థలం" చిత్రంలోని జిగేల్ రాణి పాట ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ ఐటమ్ సాంగ్‌లో నటి పూజా హెగ్డే నటించింది. ఈమె ఇటీవలి కాలంలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. ఈ భామ ఓవైపు అగ్ర‌క‌థానా

Webdunia
బుధవారం, 18 జులై 2018 (12:38 IST)
"రంగస్థలం" చిత్రంలోని జిగేల్ రాణి పాట ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ ఐటమ్ సాంగ్‌లో నటి పూజా హెగ్డే నటించింది. ఈమె ఇటీవలి కాలంలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. ఈ భామ ఓవైపు అగ్ర‌క‌థానాయ‌కుల‌తో న‌టిస్తూనే, మ‌రోవైపు కుర్ర‌హీరోల సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది.
 
ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ స‌ర‌స‌న 'సాక్ష్యం' చిత్రంలో న‌టించింది. ఈ సినిమాకు పూజా భారీ పారితోషికం అందుకుంద‌న్న ప్ర‌చారం సాగింది. అడిగినంతా ఇస్తే కుర్ర‌హీరోల‌తో కూడా నటించేందుకు సిద్ధమని ప్రకటించింది. 
 
ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ అగ్ర‌హీరోలు ఎన్టీఆర్‌, మ‌హేష్ సినిమాల‌తో బిజీగా ఉన్న పూజా త‌దుప‌రి ప్ర‌భాస్ స‌ర‌స‌న "జిల్" రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నుంది. పెద్ద హీరోల సంగతేమోగానీ, కుర్రహీరోల‌కు అయితే కోటి నుంచి కోటిన్న‌ర రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట‌. 
 
అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రానికి ఈ అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ యేడాది మార్చి నెలలో వచ్చిన 'రంగ‌స్థ‌లం'లో ఐదు నిమిషాల ఐటెమ్ పాట‌కు రూ.50 ల‌క్ష‌లు అందుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments