Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్న రంగస్థలం 'రంగమ్మ.. మంగమ్మా...' (వీడియో)

మెగా పవర్‌స్టార్ రాం చరణ్ హీరోగా, అక్కినేని నాగార్జున కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇ

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (12:14 IST)
మెగా పవర్‌స్టార్ రాం చరణ్ హీరోగా, అక్కినేని నాగార్జున కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. 
 
ముఖ్యంగా, తాజాగా విడుదల చేసిన 'రంగమ్మ.. మంగమ్మా..' అనే సాంగ్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ లిరికల్ ఆడియో సాంగ్‌ను 92,84,891 మంది నెటిజన్లు వీక్షించారు. 
 
టి సిరీస్ ద్వారా ఈ చిత్రంలోని ఆడియో పాటలను విడులు కాగా, 'రంగమ్మ.. మంగమ్మా' పాటను ఎంఎం.మనసి ఆలపించారు. ఆ పాట గేయరచయిత చంద్రబోస్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. 
 
ఈ ఆడియో పాటను 171 వేల మంది లైక్ చేయగా, 8.8 వేల మంది డిస్‌లైక్ చేశారు. మరోవైపు, ఈ చిత్రంలో చెర్రీ, సమంతలతో పాటు జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments