సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్ కపూర్.. ఫోటోలు లీక్

సెల్వి
శనివారం, 27 ఏప్రియల్ 2024 (16:21 IST)
Ranbir Kapoor, Sai Pallavi
బాలీవుడ్ రామాయణం షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతోంది. దంగల్‌ను తెరకెక్కించిన దర్శకుడు నితేశ్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. 
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. షూటింగ్ సెట్లోని రాముడైన రణ్ బీర్, సీతగా సాయిపల్లవి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫొటోల్లో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్ కపూర్ ముస్తాబై ఉన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీత పాత్రలో సాయి పల్లవి చాలా అందంగా ఉందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments