Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్‌తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (15:21 IST)
డైట్ ఫాలో చేయడంలో చెర్రీ సతీమణి ఉపాసన ముందుంటుంది. తన భర్త ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. వినయ విధేయ రామ సినిమా లొకేషన్‌లో చెర్రీ కోసం ఫిష్ ఫ్రై చేసి అదరగొట్టింది. అదీ గ్రిల్డ్ చేప ఫ్రైతో చెర్రీ నో కొలెస్ట్రాల్ ఫుడ్ అందించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఉపాసన ఈ చేపల ఫ్రైకి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పోస్టు చేసింది. 
 
లొకేషన్ పక్కనున్న కాలువ నుంచి పట్టుకొచ్చిన చేపకు ఉప్పును వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఉపాసన ఫ్రై చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్‌కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

చికెన్ అడిగిన కన్నబిడ్డలను కొట్టిన తల్లి.. కొడుకు మృతి.. ఎక్కడ?

జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ముగిసిన నైరుతి రుతుపవన సీజన్ - కరువు ఛాయలు పరిచయం చేసి... చివరకు భారీ వర్షాలతో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments