Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంకు బయలుదేరిన రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్

డీవీ
శనివారం, 11 మే 2024 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి క్లయిమాక్స్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ప్రచారానికి తెరపడనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్‌కు ప్రచారం చేయడానికి వెళ్లలేదనే టాక్ వున్నా, అందుకు క్లారిటీ ఇస్తూ, తాను రానవసరంలేదని పవన్ చెప్పారని అందుకే తాను వెళ్ళలేదని చిరంజీవి వెల్లడించారు. తాజాగా ఆయన తరపున కొడుకు రామ్ చరణ్, భార్య సురేఖ, బావమరిది అల్లు అరవింద్ నేడు పిఠాపురం బయలుదేరారు.
 
 
కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళారు. ఈ సందర్భంగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజమండ్రిలో పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ అత్యధిక మెజార్టీతో గెలవాలనీ వారు ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు, జబర్‌దస్త్ నటీనటులు కూడా పవన్ కోసం ప్రచారం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR to Hospital Again: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments