జగన్‌కు RGV హెచ్చరిక: నీ చుట్టూ డేంజరస్ పీపుల్స్ ఉన్నారు. (video)

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడంపై టాలీవుడ్ దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం బాగా ముదిరిపోయింది. ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నలు సంధించారు. 
 
వీటికి మంత్రులు కూడా ఏమాత్రం తగ్గకుండా ధీటుగా కౌంటరించారు. అయినా ఆర్జీవీ ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలోనూ పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. ఆ తర్వాత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటరిచ్చారు. పిమ్మట ఆర్జీవీ సైలెంట్ అయ్యారని అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ మరో బాంబు పేల్చారు. 
 
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సెన్షేషన్ అయింది. "వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్. జగన్.. చుట్టూ ఉన్న వైకాపా లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్‌ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్... నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండు" అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో ఏపీ సీఎంను వర్మ హెచ్చరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments