Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు RGV హెచ్చరిక: నీ చుట్టూ డేంజరస్ పీపుల్స్ ఉన్నారు. (video)

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడంపై టాలీవుడ్ దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం బాగా ముదిరిపోయింది. ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నలు సంధించారు. 
 
వీటికి మంత్రులు కూడా ఏమాత్రం తగ్గకుండా ధీటుగా కౌంటరించారు. అయినా ఆర్జీవీ ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలోనూ పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. ఆ తర్వాత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటరిచ్చారు. పిమ్మట ఆర్జీవీ సైలెంట్ అయ్యారని అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ మరో బాంబు పేల్చారు. 
 
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సెన్షేషన్ అయింది. "వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్. జగన్.. చుట్టూ ఉన్న వైకాపా లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్‌ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్... నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండు" అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో ఏపీ సీఎంను వర్మ హెచ్చరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments