Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న కంటే చెల్లినే అత్యంత కిరాతకురాలు : వర్మ ట్వీట్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:21 IST)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయినట్టు, ఆయన స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జొంగ్ దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని తెలుగు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ ప్రతి ఒక్కరికీ అర్థమైనట్టే ఉన్నప్పటికీ అందులో నిగూడార్థం ఉంటుంది. ఇపుడు వర్మ చేసిన ట్వీట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
'కిమ్ జొంగ్ ఉన్ చనిపోయాడనీ, అతని స్థానంలో ఆయన సోదరి అధికారం చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె అతనికంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని అంటున్నాను. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తం ఫస్ట్ లేడీ విలన్‌ని చూస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ కాబోతోంది' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ వెనుక ఉన్న అర్థం ఏమిటో అర్థమయ్యే ఉంటుందిగా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

Amarnath Yatra: నాలుగు రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 70,000 మంది భక్తులు

ఏపీలో కుక్కను.. తెలంగాణాలో ఎద్దును ఢీకొన్న వందే భారత్ రైళ్లు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments