Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాలను దత్తత తీసుకున్న రాంచరణ్ శ్రీమతి ఉపాసన, ఆహారం కోసం రూ. 2 లక్షల చెక్

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (20:56 IST)
మెగాపవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల సామాజిక సేవ చేయడంలో ముందు వుంటుంటారు. అలాగే వన్యప్రాణులపై దయ చూపుతుంటారు. పక్షులు, జంతువులకు తోచిన సాయం చేస్తుంటారు.

 
ఇందులో భాగంగా శనివారం నాడు హైదరాదాబ్ నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించిన ఆమె విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు. ఆ సింహాలకు సంబంధించి సంరక్షణ బాధ్యతలన్నీ ఏడాది పాటు తనే చూసుకుంటానని తెలిపారు. ఇందుకు గాను రూ. 2 లక్షల చెక్కును అందజేశారు.

 
ఉపాసన దత్తత సింహాలను దత్తత తీసుకోవడంపై పార్క్ క్యూరేటర్ మాట్లాడుతూ... జూలో వున్న రెండు సింహాలను దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్న ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments