Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా డార్లింగ్ ఇరగదీశాడు- మెగా పవర్ స్టార్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (19:31 IST)
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రభాస్ తన సొంత డబ్బులతో భారీ థియేటర్‌ను నిర్మించారు. ఆ థియేటర్‌ను నిన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ ప్రారంభించారు. ప్రభాస్, రాంచరణ్‌కు మధ్య ఉన్న స్నేహమే ఆ థియేటర్ ప్రారంభోత్సవానికి కారణమైందని నిర్వాహకులు చెబుతున్నారు. 
 
అయితే ప్రభాస్ నటించిన 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ సాహో సినిమా ఈ థియేటర్లోనే ప్రదర్సితమవుతోంది. సినిమా ప్రదర్సితమవడానికి ఒకరోజు ముందుగానే థియేటర్‌ను ప్రారంభించారు రాంచరణ్. విడుదలైన సినిమాను రాంచరణ్ ఆశక్తిగా కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారట.
 
సినిమా అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన బాగుందని, ట్విస్ట్‌లతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని రాంచరణ్ చెప్పారట. ఒక హీరోను మరో హీరో పొగుడటం డార్లింగ్ అభిమానులను సంతోషించేలా చేస్తోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments