Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా డార్లింగ్ ఇరగదీశాడు- మెగా పవర్ స్టార్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (19:31 IST)
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రభాస్ తన సొంత డబ్బులతో భారీ థియేటర్‌ను నిర్మించారు. ఆ థియేటర్‌ను నిన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ ప్రారంభించారు. ప్రభాస్, రాంచరణ్‌కు మధ్య ఉన్న స్నేహమే ఆ థియేటర్ ప్రారంభోత్సవానికి కారణమైందని నిర్వాహకులు చెబుతున్నారు. 
 
అయితే ప్రభాస్ నటించిన 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ సాహో సినిమా ఈ థియేటర్లోనే ప్రదర్సితమవుతోంది. సినిమా ప్రదర్సితమవడానికి ఒకరోజు ముందుగానే థియేటర్‌ను ప్రారంభించారు రాంచరణ్. విడుదలైన సినిమాను రాంచరణ్ ఆశక్తిగా కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారట.
 
సినిమా అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన బాగుందని, ట్విస్ట్‌లతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని రాంచరణ్ చెప్పారట. ఒక హీరోను మరో హీరో పొగుడటం డార్లింగ్ అభిమానులను సంతోషించేలా చేస్తోందట. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments