Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి' ఓ మాస్టర్ పీసన్న రకుల్ ప్రీత్.. చీవాట్లు పెట్టిన ఫ్యాన్స్...

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్‌తో పాటు.. అటు మలయాళ సినీ అభిమానులు తేరుకోలేని షాకిచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సీనియర్ నటి సావిత్రి జీవిత కథ "మహానటి" పేరుతో దృశ్యకావ్యంగా వచ్చిన వ

Webdunia
బుధవారం, 30 మే 2018 (10:25 IST)
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్‌తో పాటు.. అటు మలయాళ సినీ అభిమానులు తేరుకోలేని షాకిచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సీనియర్ నటి సావిత్రి జీవిత కథ "మహానటి" పేరుతో దృశ్యకావ్యంగా వచ్చిన విషయం తెల్సిందే. మే 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని అనేక సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
 
అలాగే, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'మ‌హాన‌టి' చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసింది. మాస్ట‌ర్ పీస్ అంటూ వ‌ర్ణించింది. ఇక చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండల ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. 
 
అయితే సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర పోషించిన దుల్క‌ర్ స‌ల్మాన్ పేరుని ఇందులో జ‌త చేయ‌క‌పోవ‌డంతో దుల్క‌ర్ స‌ల్మాన్ ఫ్యాన్స్ ర‌కుల్‌పై మండిప‌డుతున్నారు. జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో ఒదిగి ఎంతో అద్భుతంగా న‌టించిన ఆయ‌న‌ని ఎలా మ‌రిచిపొయావు అంటూ దుల్క‌ర్ అభిమానులు ఆమె పోస్ట్‌కి కామెంట్స్ పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments