Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పండగ చేయనున్న రజనీకాంత్ రోబో సీక్వెల్

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:06 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి అయిన రోబో సీక్వెల్ రోబో 2.O, చైనా ప్రజల ఆదరణకు నోచుకోనుంది. ''దంగల్'' వంటి చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన చైనా ప్రజలు ప్రస్తుతం రజనీకాంత్ సినిమాకు మంచి మార్కులేయనున్నారు. రోబో సీక్వెల్ చైనాలో 56వేల థియేటర్లలో జూలై 12వ తేదీన విడుదల కానుంది. 
 
రజనీకాంత్-శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రోబో సీక్వెల్ తెలుగు, మలయాళం, కన్నడ వంటి 15 భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, రజనీకాంత్, ఎమీ జాక్సన్ తదితరులు నటించిన ఈ సినిమా భారత్‌లో రూ.200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. అలాగే ఈ సినిమా చైనాలో తొలుత 10వేల థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుతం 56వేల థియేటర్లలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments