Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుని పటాలపై రాజమౌళి, మహేష్ బాబు సినిమా పూజతో ప్రారంభం

డీవీ
గురువారం, 2 జనవరి 2025 (16:31 IST)
Rajamouli and Mahesh Babu
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం  కొత్త సంవత్సర సందర్భంగా గురువారంనాడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాదాపూర్ దగ్గరలో వున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో దేవుని పటాలపై ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు.
 
ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ హాజరయ్యారు. దేవునిపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టగా, ఎస్.ఎస్. రాజమౌళి కెమేరా స్విచ్చాన్ చేశారు. నేడు లాంభచనంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించిన మహేష్ బాబు 29 చిత్రం వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
దుర్గా ఆర్ట్స్ బేనర్ పై పలు చిత్రాలు నిర్మించి చాలాకాలం గేప్ తీసుకున్న కె.ఎల్. నారాయణ ఈ సినిమాలో భారీ నిర్మాతగా మారుతున్నారు. ఎస్. గోపాల్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. బహుశా రాజమౌళి చీఫ్ గెస్ట్ గా సాయంత్రం గేమ్ ఛేంజర్ లో ఈవెంట్ లో పాల్గొంటున్నారు. అక్కడ మహేష్ బాబు సినిమా గురించి తెలియజేస్తారని అభిమానులు   భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments