Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్రేమికుల దినోత్సవం : మధ్యాహ్నం స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:34 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు జరుపుకుంటారు. అయితే, ఈ వేలంటైన్స్ డే ను పురస్కరించుకుని హీరో ప్రభాస్ నటించిన కొత్త చిత్రం "రాధేశ్యామ్" నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని రాధేశ్యామ్ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ విషయాన్ని తెలుపుతూ ఆదివారమే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ పూజా హెగ్డే రంగులు చల్లుతూ కనిపించగా, ప్రభాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలోచిస్తున్నట్టు చూపించారు. పోస్టర్‌ని అంతా రంగులు, పూలతో నింపేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments