Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారికి నైవేద్యంగా విస్కీ సమర్పించిన దర్శకుడు ఆర్జీవీ

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:20 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. చర్చనీయాంశం కూడా. తాజాగా ఆయన అమ్మవారికి నైవేద్యంగా విస్కీని సమర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తద్వారా వార్తల్లో నిలిచారు 
 
తాను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నేత కొండా సురేఖ నివాసంలో ఉన్నానని, సమ్మక్క దేవికి మెక్‌డోవెల్‌ విస్కీ నైవేద్యంగా ఇస్తున్నానని చెప్పారు.
 
"కొండా మురళి, కొండా సురేఖ చూస్తుండగా కొండ నివాసంలోని సమ్మక్క దేవికి నేను మెక్‌డోవెల్ విస్కీని అందిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు. అతని పోస్ట్‌పై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments