జనగణమన తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్న పూరిజగన్నాధ్

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (17:06 IST)
Purijagannadh
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `లైగర్` చిత్రీకరణను పూర్తిచేశారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
పూరి స్వయంగా ప్రకటించినట్లు  తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ని హోమ్ ప్రొడక్షన్ పూరి కనెక్ట్స్ బ్యానర్లో చేయబోతున్నాడు. `జనగణమన` కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే `జనగణమన` తర్వాత  ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్  చేయనున్నారు పూరి జగన్నాధ్. 
 
ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు ప్రస్తుతానికి వెల్లడించనప్పటికీ ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ 
పూరి కనెక్ట్స్ పతాకంపై రూపొందనుంది. ఛార్మి కౌర్తో కలిసి పూరి జగన్నాధ్ ఈ సినిమాలన్నింటినీ నిర్మించనున్నారు.
 
ఈ రెండు ప్రాజెక్ట్ల స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేసిన పూరి జగన్నాధ్ రాబోయే సంవత్సరాల్లో ఆ సినిమాలను రూపొందించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments