Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

చిత్రాసేన్
మంగళవారం, 28 అక్టోబరు 2025 (22:12 IST)
Aam admi party nirasana at CM meeting
తెలుగు సినీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ లకు చెందిన కార్మికల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్రపురికాలనీ పోరాట సమితికి చెందిన మహిళలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కొందరు ఆందోళనకు దిగారు. చిత్రపురి కాలనీకి చెందిన దొంగలను సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దొంగలు వచ్చారంటూ నినదించారు.
 
మహిళా పోలీసులు వారిని నియంత్రించే పనిలోకి దిగారు. సి.ఎం. డౌన్ డౌన్ అంటూ నినాదలు చేశారు. ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వందల కోట్లను తినేసిన తిమింగళం చిత్రపురి కాలనీకి చెందిన వల్లభనేని అనిల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. 
 
సినీ కార్మిలకు పేరిట డబ్బులు ఇచ్చి మరీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ సభకు తీసుకు వచ్చారనీ, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే దొంగలు. ప్రభుత్వం వచ్చాక చిత్రపురిలో అవినీతిని అరికడతాననీ, అనిల్ పై చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రులు కూడా అనిల్ తో మిలాఖత్ అయి దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. చిత్రపురి నాయకులైన దొంగలను కాపాడేందురే రేవంత్ రెడ్డి అనే దొంగ వచ్చాడంటూ మరింత పదునుగా మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

YouTube వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ, ఉద్యోగం వదిలేసేవారికి రెడ్ కార్పెట్

Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)

కర్నూలు బస్సు ప్రమాదంలో మూడవ వాహనం ప్రమేయం వుందా?: పోలీసులు అనుమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments