Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్.. నీ గుడి ఎనక నా స్వామి డివిడిలున్నాయి ఉన్నాయి.. జాగ్రత్త.. ఎవరు?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (20:31 IST)
ఈ మధ్యకాలంలో యువ నటుడు నిఖిల్ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిపోతున్నాడు. ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలోని నిర్మాత లేకుంటే దర్సకుడో లేకుంటే సినిమా టీంలోని ఎవరో ఒకరితో రచ్చ పెట్టుకోవడం నిఖిల్‌కు అలవాటుగా మారిపోయింది. తాజాగా నిఖిల్ ఒక నిర్మాతపై విరుచుకుపడ్డాడు. నట్టి కుమార్ అనే ప్రముఖ నిర్మాత ప్రముఖ హీరో జగపతిబాబును పెట్టి ముద్ర అనే సినిమాను తీశాడు. ఈ సినిమా రిలీజైంది.
 
సినిమా రిలీజైన తరువాత నిఖిల్, నిర్మాత నట్టికుమార్‌కు మధ్య వార్ ప్రారంభమైంది. ఈ సినిమా పేరు తనది అంటూ అంటే కాదు ట్యాగ్ కూడా తమ సినిమాలోని వాటిని కాపీ కొట్టరాంటూ నిఖిల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. దీంతో రచ్చ మొదలైంది. 
 
నిఖిల్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని.. తమ సినిమా పేరును ఎప్పుడో ప్రకటించామని, అప్పుడు ప్రశ్నించని నిఖిల్ సినిమా విడుదలైన తరువాత మాట్లాడటం ఏమిటంటున్నాడు నిర్మాత నట్టి కుమార్.
 
అంతేకాదు నిఖిల్ ఎక్కువగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గోవాలో, కొన్ని ప్రాంతాల్లో నిఖిల్ అసభ్యకరమైన ఫోటోలతో పాటు గుడి ఎనుక నా స్వామి పనులకు సంబంధించిన డివిడిలు తన వద్ద ఉన్నాయని అదంతా మీడియా ముందు ఉంచుతానని హెచ్చరించాడు నట్టి కుమార్. వీరిద్దరి మధ్య జరుగుతున్న వాగ్యుద్థం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments