Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ చాలాకాలం తర్వాత ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు.. నాగవంశీ

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (15:04 IST)
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఎమోషనల్, మాస్ కంటెంట్‌తో ప్రేక్షకు ముందుకు వస్తున్నారని ఆ చిత్రం నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "మా వైపు నుండి, మా ప్రియమైన ప్రభుత్వం సహాయంతో, చాలాకాలం తర్వాత ఏపీలో బెనిఫిట్ షోలతో పాటు సినిమాను విస్తృతంగా విడుదల చేయడానికి మేము చేయగలిగినదంతా చేసాం. అభిమానులు కూడా ప్రశాంతంగా ఎలాంటి ఫ్యాన్ వార్స్‌కు పాల్పడకుండా ఉండాలి.‌ ఫ్యాన్ వార్స్ తాత్కాలిక కిక్ ఇవ్వవచ్చు. కానీ తర్వాత అది మన హీరోల చిత్రాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. అందువల్ల మా సహ అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఈ అభిమానుల యుద్ధాలను ఆపివేసి, ఈ ఆనందాన్ని ఆస్వాదిద్దాం.
 
మన సినిమాలపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయవద్దని ప్రతిజ్ఞ చేద్దాం. అంతేకాదు, ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం మానేయండి. మీ పక్కన కూర్చున్న వారిని కూడా వీడియోలు తీయనివ్వవద్దు. ఆ తర్వాత సినిమా చూస్తున్న  అభిమానులకు కూడా సినిమాను చూసి థ్రిల్ కలుగుతుంది. ఎంతో ప్రేమతో, శ్రద్ధతో తారక్ అన్నకు మరపురాని బ్లాక్‌బస్టర్‌ని అందిద్దాం. 'దేవర' సెప్పిండు అంటే సేసినట్టే" అని నాగవంశీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments