Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలకు జన్మనిచ్చిన ప్రీతి జింటా

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (18:10 IST)
బాలీవుడ్ నటి ప్రీతి జింటా తల్లి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రీతి జింటా స్పష్టం చేసింది. 
 
తన పిల్లలకు జై జింటా, గియా జింటా పేర్లు కూడా ప్రీతి జింటా ఫైనల్ చేసింది. ఈ సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి స్పెషల్‌ థ్యాంక్స్ అంటూ ప్రీతి జింటా ట్వీట్‌ చేసింది.
 
జీన్ గూడెనఫ్‌తో వివాహానికి అనంతరం ఈ నటి వెండితెరకు దూరంగా ఉంది. అయినప్పటికీ, ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులకు తన అద్భుతమైన చిత్రాలు, వీడియోలతో షేర్ చేసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments