Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజాంలో ప్రతి రోజు పండగే ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (19:36 IST)
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సూపర్ హిట్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ప్రతిరోజు పండగే. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లపై యువ నిర్మాత బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, ఎంటర్టైన్మెంట్ అంశాలు జోడించి తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని ప్రాంతాల ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ నైజాం ఏరియాలో రూ.22 కోట్ల గ్రాస్, అలానే రూ.10.59 కోట్ల షేర్ అందుకుని, ఇంకా దిగ్విజయంగా దూసుకెళ్తోంది. 
 
ఒక్క నైజాంలోనే కాకుండా... ఈ సినిమా అన్ని ప్రాంతాలలో దిగ్విజయంగా దూసుకెళ్తోంది. తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తేజ్ తాతయ్యగా సత్య రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. మరి.. ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments