Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని సోషల్ మీడియాలో నిలదీసిన ప్రకాష్ రాజ్

డీవీ
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:12 IST)
Prakash Raj
ఆల్ ఇండియా నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా సామాజిక వేత్తగా పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటాడు. ప్రధాని మోదీపైనా, బిజెపి పైనా పలు సందర్భాలలో బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా పార్లమెంట్ లో పూజాలు, హోమాలు చేయడంపై ఆయన స్పందించారు. మనది హిందూ దేశం. అన్ని మతాల వారు వున్నారు. అందులో పార్లమెంట్ లో అన్ని మతాలవారిని గౌరవించాలి. కానీ అక్కడ పూజలు, హోమాలు ఎందుకు చేస్తున్నారు. మిమ్మల్ని చేయమని ఎవరు చెప్పారు? ముర్మురు గారు చెప్పారా?
 
పార్లమెంట్ మా హౌస్. మనందరి హౌస్. ఇక్కడ నుంచి అందరం అక్కడికి మేథావులను పంాపం. ప్రశ్నించడానికి ఇదే సమరైన సమయం. అలాగే, పదకొండు రోజులపాటు టెంపుల్ రన్నింగ్ లో వున్నారు. దేశానికి ప్రదాని లేకుండా నడిచింది. అలాంటప్పుడు ప్రధానమంత్రి ఎందుకు? రిజైన్ చేసి హాయిగా మీ ఇంటిలో హోమాలు, పూజలు చేసుకోండి. ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోండి. దేశానికి మీరేం చేశారని? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మరి దీనికి బిజెపి నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments