Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని సోషల్ మీడియాలో నిలదీసిన ప్రకాష్ రాజ్

డీవీ
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:12 IST)
Prakash Raj
ఆల్ ఇండియా నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ గా సామాజిక వేత్తగా పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటాడు. ప్రధాని మోదీపైనా, బిజెపి పైనా పలు సందర్భాలలో బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా పార్లమెంట్ లో పూజాలు, హోమాలు చేయడంపై ఆయన స్పందించారు. మనది హిందూ దేశం. అన్ని మతాల వారు వున్నారు. అందులో పార్లమెంట్ లో అన్ని మతాలవారిని గౌరవించాలి. కానీ అక్కడ పూజలు, హోమాలు ఎందుకు చేస్తున్నారు. మిమ్మల్ని చేయమని ఎవరు చెప్పారు? ముర్మురు గారు చెప్పారా?
 
పార్లమెంట్ మా హౌస్. మనందరి హౌస్. ఇక్కడ నుంచి అందరం అక్కడికి మేథావులను పంాపం. ప్రశ్నించడానికి ఇదే సమరైన సమయం. అలాగే, పదకొండు రోజులపాటు టెంపుల్ రన్నింగ్ లో వున్నారు. దేశానికి ప్రదాని లేకుండా నడిచింది. అలాంటప్పుడు ప్రధానమంత్రి ఎందుకు? రిజైన్ చేసి హాయిగా మీ ఇంటిలో హోమాలు, పూజలు చేసుకోండి. ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోండి. దేశానికి మీరేం చేశారని? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. మరి దీనికి బిజెపి నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments